మామూళ్ల పురుడు!
ఈ చిత్రంలోని బాలింత పేరు దిల్షాద్‌. ధర్మవరానికి చెందిన ఈమె రెండో కాన్పు కోసం సర్వజనాస్పత్రిలో చేరింది. ఈ నెల 3న రాత్రి 12 గంటల సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శిశువును ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. దిల్షాద్‌ను పోస్టునేటల్‌కు మార్చాల్సి ఉండగా.. ఆ సమయంలో విధుల్లో ఉన్న క్లాస్‌–4 సిబ్…
Image
పీకే బహిష్కరణ.. మీరు మళ్లీ సీఎం కావాలి!
పట్నా:  నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) ఉపాధ్యక్షుడు  ప్రశాంత్‌ కిషోర్‌ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పీకేతో పాటు మరో నాయకుడు పవ…
మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన చైనా
వుహాన్‌:  అద్భుతాలకు మారుపేరైన చైనా మరో అబ్బుర పరిచే మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్‌ సోకిన దాదాపు ఆరేవేల రోగుల కోసం ఖాళీగా ఉన్న ఓ భవనాన్ని రెండు రోజుల్లో, అంటే 48 గంటల్లో వెయ్యి పడకలుగల అత్యవసర ఆస్పత్రిగా తీర్చిదిద్దింది. కరోనా వైరస్‌ మొట్టమొదట మానవుడికి సోకిన వుహాన్…
కొంపదీసి అవన్నీ మార్చేశారా: నటుడు
న్యూఢిల్లీ:  నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన  పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ) కి వ్యతిరేకంగా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు గళం విప్పుతున్న విషయం తెలిసిందే. వారిలో నటుడు జావేద్‌ జాఫ్రీ కూడా ఒకరు. సీఏఏ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ప్రతీ విష…
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..*
♦పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2020 మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వ‌ర‌కు ప‌రీక్షలు నిర్వహించనున్నారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ఈరోజు విడుద‌ల చేశారు.  ఆయా తేదీల్లో పేపర్లను బట్టి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు,సెకండ్ లాంగ్వేజ్ …
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కామెంట్స్...*
దిశను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితులు ఈ కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు చేశాం..  నిందితులు మహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశాం..  నవంబర్ 30వ తేదీన నిందితులను మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చాం..  అనంతరం చర్లపల్లి జైలుకు తరలించాం.  ఆ తర్వాత నిందితులను జైలు నుంచి క…